క్షేత్రస్థాయి విచారణ లేకుండా కేటాయింపులా? అర్హులైన పేదల పొట్టకొట్టొద్దు: బీఆర్ఎస్ నేత సంతోష్ గౌడ్  కలెక్టర్, ఎమ్మెల్యేలకు డిమాండ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియలో అధికార యంత్రాంగం తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలపై బీఆర్ఎస్ నాయకులు సంతోష్ గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం...
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు ఓటరు జాబితా సవరణపై ముమ్మర అవగాహన గౌతాపూర్‌లో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జాదవ్ ధారసింగ్ నాయక్ తాండూరు, జూన్ 26 :- ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా తాండూరు నియోజకవర్గంలో అవగాహన కార్యక్రమాలు ముమ్మరంగా...
తాండూరు మున్సిపాలిటీ 26వ వార్డులో నూతన బోరు వేయించిన కౌన్సిలర్   స్పందించిన మున్సిపల్ చైర్‌పర్సన్, అధికారులకు కృతజ్ఞతలు  హర్షం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు జనవాహిని ప్రతినిధి తాండూరు:తాండూరు మున్సిపల్ పరిధిలోని 26వ వార్డు ప్రజల తాగునీటి కష్టాలకు తెరపడింది. వార్డులో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు స్థానిక కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్...
15వ వార్డు కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప చేతుల మీదుగా పంపిణీ  పట్టణ ప్రగతి కోసమే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తపన దివిటి ఎల్లప్ప 15 వ వార్డ్ కౌన్సిలర్  జనవాహిని ప్రతినిధి, తాండూరు:తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. వార్డు కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప ప్రత్యేక...
కొడంగల్  కు మెడికల్ కాలేజీ.. వికారాబాద్ జిల్లా ప్రజల 60 ఏళ్ల కల సాకారం   రూ. 150 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం  సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలకు ధన్యవాదాలు  ఆసుపత్రి అప్‌గ్రేడ్‌పై ప్రతిపక్షాలవి తప్పుడు ప్రచారాలు: కావలి సంతోష్  జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా ప్రజల 60 ఏళ్ల...
కొడంగల్‌కు తాండూరు ఆసుపత్రి? బోధనాసుపత్రిగా మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆందోళన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమాధానం చెప్పాలి: రాజ్ కుమార్ కందుకూరి  ఆసుపత్రి హోదా మార్చితే ఊరుకోం.. ప్రజా ఉద్యమం ఖాయం జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు జిల్లా ఆసుపత్రి ఉనికికే ప్రమాదం ఏర్పడిందా? కొడంగల్ మెడికల్ కాలేజీ కోసం తాండూరు పేదల...
తాండూరులో ఇందిరమ్మ చీరల హడావిడి   కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ ఆధ్వర్యంలో పంపిణీ  ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియోజకవర్గ సంక్షేమమే ధ్యేయంగా శ్రమిస్తున్నారు: రాజు గౌడ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్...
హైదరాబాద్ జానవాహిణి ప్రతినిధి :- తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ నేటి నుంచే (జూన్ 25) అధికారికంగా ప్రారంభం కానుంది. నేటి నుంచి జూలై 24 వరకు నెల రోజుల పాటు ఈ సర్వే నిరంతరాయంగా కొనసాగుతుందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,985 మంది బూత్...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవాహిని ప్రతినిధి అశ్వాపురం :- అశ్వాపురం మండలం లో ఈ రోజు బస్టాండ్ సెంటర్ లో అవగాహనా సదస్సు లో భాగంగా సి.ఐ. యల్లయ్య ఆటో డ్రైవర్లకు భద్రత నియమాలు, క్రైమ్ నియంత్రనల గురించి తగు సలహాలు, చూచనలు ఇవ్వడం జరిగింది.సెంటర్ లో తిరిగే ప్రతీ ఆటో డ్రైవర్ కు లైసెన్స్ తో...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవాహిణి ప్రతినిధి మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని పాత మణుగూరులో స్థానిక ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన హ్యాండ్ బోర్‌ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా తాగునీటి సమస్యల పరిష్కారానికి...