‘India Zindabad’: అరేబియా సముద్రంలో తమ నౌకను, తమ ప్రాణాలను సముద్రపు దొంగల నుంచి కాపాడిన భారతీయ నౌకాదళానికి పాకిస్తాన్ కు చెందిన సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. ఇండియా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. 

ఈ ఆపరేషన్ అనంతరం లొంగిపోయిన సముద్రపు దొంగలను భారత్ కు తరలిస్తున్నట్లు భారత నౌకాదళం ప్రకటించింది.