Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో జాతీయ ప‌తాక ధారిగా టేబుల్ టెన్సిస్ ప్లేయ‌ర్ ఆచంట శ‌ర‌త్ క‌మ‌ల్ వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు. ఇండియ‌న్ టీమ్‌కు మెంట‌ర్‌గా దిగ్గ‌జ బాక్స‌ర్ మేరికోమ్ ఎంపికైంది.