ఇళ్ల పంపిణీలో తొందరపాటు వద్దు...!
క్షేత్రస్థాయి విచారణ లేకుండా కేటాయింపులా? అర్హులైన పేదల పొట్టకొట్టొద్దు: బీఆర్ఎస్ నేత సంతోష్ గౌడ్ కలెక్టర్, ఎమ్మెల్యేలకు డిమాండ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియలో అధికార యంత్రాంగం తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలపై బీఆర్ఎస్ నాయకులు సంతోష్ గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్హుల ఎంపికలో పారదర్శకత లోపించిందని, లబ్ధిదారుల గుర్తింపు సక్రమంగా జరగలేదని ఆయన ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలను ఉద్దేశించి...
సర్' (SIR) ప్రక్రియలో సమన్వయంతో పనిచేయాలి: కన్వీనర్ కరణం పురుషోత్తం రావు
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు ఓటరు జాబితా సవరణపై ముమ్మర అవగాహన గౌతాపూర్లో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జాదవ్ ధారసింగ్ నాయక్ తాండూరు, జూన్ 26 :- ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా తాండూరు నియోజకవర్గంలో అవగాహన కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు ఆధ్వర్యంలో గౌతాపూర్, చెంగోల్, జింగుర్తి, మల్కాపూర్ గ్రామాలలో ఓటర్లకు...
వార్డులో నూతన బోరు బావి...!
తాండూరు మున్సిపాలిటీ 26వ వార్డులో నూతన బోరు వేయించిన కౌన్సిలర్ స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్, అధికారులకు కృతజ్ఞతలు హర్షం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు జనవాహిని ప్రతినిధి తాండూరు:తాండూరు మున్సిపల్ పరిధిలోని 26వ వార్డు ప్రజల తాగునీటి కష్టాలకు తెరపడింది. వార్డులో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు స్థానిక కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వార్డులోని శివాజీ చౌక్ దగ్గర గల అప్నా బజార్ కాంప్లెక్స్ ప్రజలకు నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్న స్థానికుల విజ్ఞప్తి మేరకు,...
పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం...!
15వ వార్డు కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప చేతుల మీదుగా పంపిణీ పట్టణ ప్రగతి కోసమే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తపన దివిటి ఎల్లప్ప 15 వ వార్డ్ కౌన్సిలర్ జనవాహిని ప్రతినిధి, తాండూరు:తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. వార్డు కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, స్థానిక నిరుపేద మహిళలకు చీరలను అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప మాట్లాడుతూ.. మహిళా...
ఆసుపత్రి మూసివేత కాదు.. అప్గ్రేడ్...!
కొడంగల్ కు మెడికల్ కాలేజీ.. వికారాబాద్ జిల్లా ప్రజల 60 ఏళ్ల కల సాకారం రూ. 150 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలకు ధన్యవాదాలు ఆసుపత్రి అప్గ్రేడ్పై ప్రతిపక్షాలవి తప్పుడు ప్రచారాలు: కావలి సంతోష్ జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా ప్రజల 60 ఏళ్ల నాటి చిరకాల వాంఛ అయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ కల నేడు సాకారమైందని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ ఒక ప్రకటనలో...
ఎమ్మెల్యే గారూ.. ఆసుపత్రిపై మౌనం వీడండి..!
కొడంగల్కు తాండూరు ఆసుపత్రి? బోధనాసుపత్రిగా మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆందోళన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమాధానం చెప్పాలి: రాజ్ కుమార్ కందుకూరి ఆసుపత్రి హోదా మార్చితే ఊరుకోం.. ప్రజా ఉద్యమం ఖాయం జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు జిల్లా ఆసుపత్రి ఉనికికే ప్రమాదం ఏర్పడిందా? కొడంగల్ మెడికల్ కాలేజీ కోసం తాండూరు పేదల వైద్యాన్ని ఫణంగా పెడుతున్నారా? అనే అనుమానాలు ఇప్పుడు నియోజకవర్గంలో దావానలంలా మారుతున్నాయి. తాండూరు జిల్లా ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ పరిధి నుంచి కొడంగల్ ప్రభుత్వ మెడికల్...
మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..!
తాండూరులో ఇందిరమ్మ చీరల హడావిడి కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ ఆధ్వర్యంలో పంపిణీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియోజకవర్గ సంక్షేమమే ధ్యేయంగా శ్రమిస్తున్నారు: రాజు గౌడ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు గౌడ్ హాజరై, వార్డులోని మహిళలకు చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాజు గౌడ్...
నేటి నుంచే తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సర్వే.. ఆన్లైన్లోనూ నమోదుకు ఛాన్స్!
హైదరాబాద్ జానవాహిణి ప్రతినిధి :- తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ నేటి నుంచే (జూన్ 25) అధికారికంగా ప్రారంభం కానుంది. నేటి నుంచి జూలై 24 వరకు నెల రోజుల పాటు ఈ సర్వే నిరంతరాయంగా కొనసాగుతుందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,985 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLOs) క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. వీరు ప్రతి ఇంటికీ వచ్చి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్స్ (Enumeration Forms) అందజేస్తారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణలు,...
అశ్వాపురం సి.ఐ. ఆద్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహనా సదస్సు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవాహిని ప్రతినిధి అశ్వాపురం :- అశ్వాపురం మండలం లో ఈ రోజు బస్టాండ్ సెంటర్ లో అవగాహనా సదస్సు లో భాగంగా సి.ఐ. యల్లయ్య ఆటో డ్రైవర్లకు భద్రత నియమాలు, క్రైమ్ నియంత్రనల గురించి తగు సలహాలు, చూచనలు ఇవ్వడం జరిగింది.సెంటర్ లో తిరిగే ప్రతీ ఆటో డ్రైవర్ కు లైసెన్స్ తో పాటు ఆటోలకు కాగితాలు తప్పకుండ ఉండాలి అని, అవి లేకుండా ఆటోలు నడపొద్దు అని, అలాగే భద్రత నియమాలు పాటించాలి అని, డ్రింక్ చేసి ఆటోలు నడపొద్దు...
పాత మణుగూరులో హ్యాండ్ బోర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవాహిణి ప్రతినిధి మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని పాత మణుగూరులో స్థానిక ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన హ్యాండ్ బోర్ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి...












