Monday, October 28, 2024

KA Paul: జగన్ అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా.. క్యాంపు ఆఫీసు దగ్గర పాల్ హంగామా

ఏపీ సీఎం క్యాంపు ఆఫీసు వద్ద మంగళవారం సాయంత్రం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ హంగామా చేశారు. తాను సీఎం జగన్ ని కలవాలని సెక్యూరిటీని అడిగారు. అయితే అనుమతి లేదని బయటనే ఆపేశారు. దీంతో అక్కడే కేఏపాల్ నిరీక్షించారు. చివరి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటంతో మీడియాతో తన అసహనాన్ని వెల్లగక్కారు. అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తానంటూ పాల్ హెచ్చరికలు కూడా చేశారు. దీంతో కాసేపు అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana