Sanathnagar SBI Fraud Case : సనత్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్మాల్ వ్యవహారం బయటికి వచ్చింది. రూ. 4.75 కోట్ల నిధులు స్వాహా అయినట్లు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad : ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్ మాల్ – రూ.4.75 కోట్లు స్వాహా, చక్రం తిప్పిన మేనేజర్
Related Posts
కారం చల్లి… రోకలితో కొట్టి! కన్న కొడుకును కడతేర్చిన తండ్రి-father killed his own son in karimnagar district ,తెలంగాణ న్యూస్
Karimnagar District Crime News : కన్నకొడుకునే కడతేర్చాడు తండ్రీ. కళ్ళకు కారం పెట్టి…రోకలి తో తలపై కొట్టి ప్రాణం తీశాడు.ఈ దారుణ ఘటన కరీంనగర్(Karimnagar) జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో జరిగింది. చింతకుంట గ్రామానికి చెందిన పెరుమళ్ళ రాజకుమార్ (20)…
Warangal : ఓనర్ ఇంటికే కన్నం వేసిన పనిమనిషి..! అక్క, ప్రియుడితో కలిసి రూ. 38 లక్షల బంగారం చోరీ
Warangal Police Commissionerate News: తాను పని చేస్తున్న ఓనర్ ఇంటికే కన్నం వేసిందో పని మనిషి. తన ప్రియుడు, అక్కతో కలిసి విడతల వారీగా 38 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కొట్టేసింది. నగలు అమ్ముకుని జల్సాలు చేస్తుండటా.. బాధితుడి…