జిల్లాలోని ప్రజలకు దూరప్రాంతాలకు వెళ్లకుండా పట్టణంలోనే సేవలు అందించేందుకు కార్యాలయం ప్రారంభించారు. కానీ అగ్నిప్రమాదంతో కార్యాలయంలోని కంప్యూటర్లు Computers, యుపిఎస్ బ్యాటరీలు, ప్రింటర్స్ printers, కుర్చీలు Furniture, పేపర్స్ తదితర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.