18.2 C
New York
Saturday, May 18, 2024

Buy now

Rangareddy | అబ్దుల్లాపూర్ మెట్‌ పీఎస్ పరిధిలో దారుణం.. భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్‌ PS పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమె తల నరికేశాడు. పక్కా పథకం ప్రకారం భర్త మర్డర్ ప్లాన్ చేసి, ఈ దురాగతానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వినయ్‌ అనే వ్యక్తి తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం ఉంది. ఈ క్రమంలోనే ఆమెని అంతమెుందించాలని ప్లాన్ వేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles