15.2 C
New York
Saturday, May 18, 2024

Buy now

India vs England | టీమ్‌ఇండియా బ్యాటింగ్‌.. స్టేడియంలో భారీగా తెలుగు క్రికెట్ అభిమానులు

భారత్-ఇంగ్లండ్ మధ్య విశాఖపట్నంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ చూసేందుకు భారీగా అభిమానులు వచ్చారు. విదేశీ క్రికెట్ అభిమానులతోపాటు, తెలుగు రాష్ట్రాల అభిమానులు విచ్చేశారు. ఎక్కువగా కోహ్లి, రోహిత్ ఫ్యాన్స్ స్టేడియం ముందు రచ్చ చేశారు. ఇక ఇప్పటికే టాస్ గెలిచిన టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్ వైఎస్సార్‌ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా జరుగుతోంది. మెుదటి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగ్గా.. ఇంగ్లండ్ విజయం సాధించింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles