కరీంనగర్ :- శంకరపట్నం మండలం అంబేద్కర్ కూడలి వద్ద తెలంగాణ జన సమితి మండల పార్టీ అధ్యక్షులు నెలవేణి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు మోరె గణేష్. జిల్లా అధికార ప్రతినిధి చిట్యాల భానుబాబు.సిపిఐ మండల కార్యదర్శి జిల్లా కార్యవర్గ సభ్యులు పిట్టల సమ్మయ్య గారు...
ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత మీకు లేదా అధికారులకు మోరె గణేష్ సూటి ప్రశ్న శంకరపట్నం మండలం అంబేద్కర్ కూడలి వద్ద తెలంగాణ జన సమితి మండల పార్టీ అధ్యక్షులు నెలవేణి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు మోరె గణేష్. జిల్లా అధికార ప్రతినిధి చిట్యాల భానుబాబు.సిపిఐ...
బీసీ బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యం... బీసీ సభ్య సమాజములో హర్షాతిరేకాలు మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్& బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు - గీకురు రవీందర్ చిగురుమామిడి మార్చి 18, 2025:- శాసన సభా సమావేశాల్లో బీసీ లకు 42% రిజర్వేషన్ పెంచుతూ ప్రవేశ పెట్టిన బీసీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం...
కరీంనగర్ (జనవహిణి బ్యూరో) :- హుజురాబాద్ ఈ నెల 27 న జరుగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రె అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డికి తెలంగాణ జన సమితి పార్టీ మద్దతు ప్రకటించి ప్రచారం చేస్టున్నట్లు టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామిక వాదులు...
కరీంనగర్ జనవహిణి బ్యూరో :- జమ్మికుంట ఇల్లందకుంట, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాదు, మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి భారీ మేజారిటితో గెలువాలని తెలంగాణ జనసమితి కరీంనగర్ జిల్లా నాయకులు ఇల్లందకుంట సీతారాముల వారిని దర్శించుకొని పూజలు చేయడం జరిగింది.అనంతరం జనసమితి నాయకులు మాట్లాడుతూ పేద,...
ఆదివారం గురుకుల ఎంట్రన్స్ టెస్ట్ లక్షన్నరకు పైగా అప్లికేషన్లు ప్రశాంతంగా పరీక్ష నిర్వహించాలి విధ్యార్థులకు ఆల్ ది బెస్ట్ - మంత్రి పొన్నం ప్రభాకర్ జనవాహిణి న్యూస్ డెస్క్ :- రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదు నుంచి 9వ తరగతిలో ప్రవేశాల కోసం రేపు ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులకు...
మత రాజకీయాలు చేస్తుండా? భూకబ్జాలు చేస్తుండా? విద్య నేర్పి ఉద్యాగ అవకాశాలు కల్పించే నరేందర్ రెడ్డీకే మా మద్దతు వెలుగునీడ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మోరే గణేష్ జనవాహిణి బ్యూరో భానుబాబు :- ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ గా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి...
దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ నియామకం 2009లో మాండసోర్ నుంచి ఎంపీగా గెలుపొందిన మీనాక్షి 9 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ లను నియమించిన ఏఐసీసీ తొమ్మిది రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జ్ లను ప్రకటించింది. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన దీపాదాస్ మున్షీని తొలగించింది. ఆమె స్థానంలో తెలంగాణ రాష్ట్ర...
ఇంటర్ మెమోలలో తప్పుగా ప్రింట్ అయిన ఫొటోలు పలు ఇంజినీరింగ్ కాలేజీలలో చేరిన బాధిత విద్యార్థులు బీటెక్ కాలేజీలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత విద్యార్థులు తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో 60 మందికి పైగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఇంటర్ బోర్డు తప్పిదాల కారణంగా ఇంటర్...
సోమవారం నాడు నాలుగు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ఈ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్, అమెరికాను సందర్శించనున్న పీఎం ప్రధాని ఫ్లైట్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరగవచ్చని తమకు సమాచారం వచ్చిందన్న ముంబయి పోలీసులు ఈ మేరకు ఫిబ్రవరి 11న ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్కు ఓ ఫోన్ కాల్...












