Home తెలంగాణ గణపయ్య సాక్షిగా ఇవేం పాడు పనులయ్యా..! పోలీసుల అదుపులో 285 మంది!-285 person caught for...

గణపయ్య సాక్షిగా ఇవేం పాడు పనులయ్యా..! పోలీసుల అదుపులో 285 మంది!-285 person caught for harassing women at khairatabad ganesh festival event ,తెలంగాణ న్యూస్

0

రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు మహిళలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే పోకిరీలకు వార్నింగ్ ఇచ్చారు. ‘మీ ప్రవర్తనను మా షీ టీమ్స్ రికార్డ్ చేస్తున్నాయి. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో మీరు ఎక్కడ దురుసుగా ప్రవర్తించినా చర్యలు తప్పవు. మీ దురుద్దేశాలను చంపుకోవడమే మిమ్మల్ని జైలులో పెట్టకుండా కాపాడే ఏకైక మంత్రం’ అని హైదరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version