Home తెలంగాణ Adilabad Flood Loss : రైతుల కష్టం గంగపాలు, నివేదికలు సిద్ధం చేసిన అధికారులు

Adilabad Flood Loss : రైతుల కష్టం గంగపాలు, నివేదికలు సిద్ధం చేసిన అధికారులు

0

Adilabad Flood Loss : ఇటీవల భారీ వర్షాలు, వరదలు రైతన్నలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ప్రాణహిత, పెన్ గంగా నదీ పరివాహక ప్రాంతంలో పత్తి, సోయా, కంది పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ లో 9500 ఎకరాల్లో పం టనష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Exit mobile version