Home తెలంగాణ ఛార్మినార్ భాగ్య లక్ష్మీ ఆలయం నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభం-bjp vijaya sankalp...

ఛార్మినార్ భాగ్య లక్ష్మీ ఆలయం నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభం-bjp vijaya sankalp yatras started from charminar bhagya lakshmi temple ,తెలంగాణ న్యూస్

0

హైదరాబాద్‌ను మినహా 16 ఎంపీ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒక్కో క్లస్టర్‌ పరిధిలో మూడు నుంచి నాలుగు ఎంపీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఐదు క్లస్టర్లకు చారిత్రక ప్రదేశాల పేర్లు పెట్టారు. కిషన్‌రెడ్డి సహా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ పాలిత సీఎంలు, కేంద్రమంత్రులు, జాతీయపార్టీ ముఖ్యనేతలు యాత్రల్లో పాల్గొంటారని వివరించారు. కేంద్రంలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్రను చేపట్టినట్టు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version