Thursday, October 17, 2024

Ycp Mlcs: వైసీపీలో కొనసాగుతున్న దుమారం, పార్టీని వీడనున్న మరో ఇద్దరు ఎమ్మెల్సీలు

నేతలు ఇలా చేయడం అన్యాయమని, ఎవరు పార్టీని వదిలి వెళ్ళకండని విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్నపుడు నచ్చకపోతే వెళ్లిపోయి ఉండాల్సిందన్నారు. 2 సీట్ల నుంచి డిఎంకె అధికారంలోకి వచ్చిందని అధికారం శాశ్వతం కాదని 2 సీట్ల నుంచి బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. జయాపజయాలు సహజమని గెలిచినపుడు పొంగిపోయి, ఓడితే దిగాలు చెందడం సరికాదన్నారు. తాను వైసీపీలోనే ఉంటానని, రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటానని చెప్పారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana