Thursday, October 17, 2024

Revenue Sadassulu : సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు, గ్రామస్థాయిలోనే భూసమస్యలకు పరిష్కారం-మంత్రి రాంప్రసాద్ రెడ్డి

AP Revenue Sadassulu : సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గ్రామస్థాయిలో అధికారులు ఫిర్యాదులు స్వీకరించి భూరికార్డుల సమస్యలు పరిష్కరిస్తారన్నారు. రెవెన్యూ సదస్సులను విజయవంతం చేస్తామని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana