Home ఆంధ్రప్రదేశ్ Revenue Sadassulu : సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు, గ్రామస్థాయిలోనే భూసమస్యలకు పరిష్కారం-మంత్రి రాంప్రసాద్...

Revenue Sadassulu : సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు, గ్రామస్థాయిలోనే భూసమస్యలకు పరిష్కారం-మంత్రి రాంప్రసాద్ రెడ్డి

0

AP Revenue Sadassulu : సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గ్రామస్థాయిలో అధికారులు ఫిర్యాదులు స్వీకరించి భూరికార్డుల సమస్యలు పరిష్కరిస్తారన్నారు. రెవెన్యూ సదస్సులను విజయవంతం చేస్తామని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.

Exit mobile version