Sunday, October 20, 2024

YSRCP MP Vijaya Sai Reddy | బోగస్ ఓట్లపై తప్పుడు ఫిర్యాదు.. ఎంపీ విజయసాయి రెడ్డి ఆగ్రహం

చంద్రబాబు, లోకేష్ మాట్లాడే అసభ్య పదజాలంపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. మంగళవారం CEC రాజీవ్ కుమార్ బృందంతో ఎంపీలు విజయసాయి రెడ్డి, మార్గాని భరత్ విజయవాడలో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. గుర్తింపు లేని జనసేనను ఈ సమావేశానికి ఎందుకు ఆహ్వానించారని తాము సీఈసీని అడిగినట్టుగా చెప్పారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana