Thursday, October 24, 2024

Bihar | బీహార్ లో కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

బీహార్‌లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలింది. ఈ ఘటనలో కూలి ఒకరు మరణించగా, పలువురు గాయపడినట్లు తెలిసింది. ఈ ఘటన సుపౌల్‌లో జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు కూలీలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కోసి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి శ్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana