బాపట్ల జిల్లాలోని కొరిశపాడు-రేణంగివరం మధ్య హైవేపై నిర్మించిన ఎమర్జెన్సీ రన్వేపై యుద్ధ విమానాలు దిగాయి. ఎయిర్ ఫోర్స్కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలను హైవేపై ల్యాండింగ్ చేశారు. ట్రయల్ రన్లో భాగంగా రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించి కార్యక్రమం నిర్వహించారు. ఈ దృశ్యాలు చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఎన్-32 కార్గో విమానం సైతం ఎయిర్ స్ట్రిప్పై ల్యాండ్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారులపై విమానాలు దిగేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది.
Bapatla : అత్యవసర రన్వేపై ట్రయల్ రన్ విజయవంతం.. పర్యవేక్షించిన ఎయిర్ఫోర్స్ అధికారులు
Related Posts
war of words YS Sharmila and YS Jagan | ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది?
పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
YS Jagan on Viveka Case | దస్తగిరిపై మెుదటి సారి జగన్ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్యపై సీఎం జగన్ మెుదటిసారి స్పందించారు.