Tuesday, February 11, 2025

Rahul Gandhi Bharat Nyay Yatra: జనవరి 14 నుంచి ‘‘భారత్ న్యాయ యాత్ర’’ చేపట్టనున్న రాహుల్ గాంధీ-rahul gandhi to start bharat nyay yatra from manipur to mumbai on january 14 ,జాతీయ

ఇది పాదయాత్ర కాదు.. బస్సు యాత్ర

రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత న్యాయ యాత్ర వివరాలను కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ లు మీడియాకు వివరించారు. ఈ యాత్ర భారత్ జోడో యాత్ర (Bharat jodo yatra) తరహాలో పాదయాత్రగా సాగదని వారు తెలిపారు. భారత న్యాయ యాత్ర బస్సులో కొనసాగుతుందన్నారు. అయితే, మధ్య మధ్యలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకమవుతారని తెలిపారు. ఈ యాత్రలో మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో రాహుల్ పర్యటిస్తారన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana