Saturday, October 19, 2024

నిప్పు రాజేస్తున్న నీళ్లు.. దక్షిణ తెలంగాణ క్షేత్రంగా పట్టు నిరూపణకు యత్నాలు-water politics in telangana and attempts to prove the grip of southern telangana region ,తెలంగాణ న్యూస్

ఏమిటీ.. జల వివాదం

క్రిష్ణా నదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులను క్రిష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కె.ఆర్.ఎం.బి)కి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందని, దీనివల్ల తెలంగాణ జుట్టును కేంద్రం చేతిలో పెట్టడమేనని విమర్శిస్తూ, కాంగ్రెస్ చేసిన ఈ చర్య వల్ల క్రిష్ణా నదీ పరీవాహక జిల్లాల తాగు, సాగునీటికి తండ్లాడాల్సి వస్తుందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana