Home తెలంగాణ నిప్పు రాజేస్తున్న నీళ్లు.. దక్షిణ తెలంగాణ క్షేత్రంగా పట్టు నిరూపణకు యత్నాలు-water politics in telangana...

నిప్పు రాజేస్తున్న నీళ్లు.. దక్షిణ తెలంగాణ క్షేత్రంగా పట్టు నిరూపణకు యత్నాలు-water politics in telangana and attempts to prove the grip of southern telangana region ,తెలంగాణ న్యూస్

0

ఏమిటీ.. జల వివాదం

క్రిష్ణా నదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులను క్రిష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కె.ఆర్.ఎం.బి)కి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందని, దీనివల్ల తెలంగాణ జుట్టును కేంద్రం చేతిలో పెట్టడమేనని విమర్శిస్తూ, కాంగ్రెస్ చేసిన ఈ చర్య వల్ల క్రిష్ణా నదీ పరీవాహక జిల్లాల తాగు, సాగునీటికి తండ్లాడాల్సి వస్తుందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

Exit mobile version