Thursday, October 17, 2024

East Godavari News : చాయ్ తాగి వృద్ధ దంపతులు మృతి, టీ పొడి అనుకొని పురుగుల మందు కలపడంతో!

East Godavari News : తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోతి ఇంటి ముందు పడేసిన పురుగుల మందు ప్యాకెట్ ను పడేసింది. అది టీ పొడి అనుకొని టీ పెట్టుకుని తాగిన వృద్ధ దంపతులు మృతి చెందారు. ఈ ఘటన రాజానగరం మండలం పల్లకడియంలో జరిగింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana