Home ఆంధ్రప్రదేశ్ East Godavari News : చాయ్ తాగి వృద్ధ దంపతులు మృతి, టీ పొడి అనుకొని...

East Godavari News : చాయ్ తాగి వృద్ధ దంపతులు మృతి, టీ పొడి అనుకొని పురుగుల మందు కలపడంతో!

0

East Godavari News : తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోతి ఇంటి ముందు పడేసిన పురుగుల మందు ప్యాకెట్ ను పడేసింది. అది టీ పొడి అనుకొని టీ పెట్టుకుని తాగిన వృద్ధ దంపతులు మృతి చెందారు. ఈ ఘటన రాజానగరం మండలం పల్లకడియంలో జరిగింది.

Exit mobile version