Home తెలంగాణ Dubbaka Ganesh Mandapam: దుబ్బాక లో సైబర్ క్రైమ్ గణేశా: సజ్జనార్ మనుసు గెలుచుకున్న నిర్వాహకులు

Dubbaka Ganesh Mandapam: దుబ్బాక లో సైబర్ క్రైమ్ గణేశా: సజ్జనార్ మనుసు గెలుచుకున్న నిర్వాహకులు

0

Cybercrime Ganesha in Dubbaka: వినాయక చవితి వచ్చిందంటే వాడవాడలా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి తమ భక్తిని చాటుకుంటుంటారు భక్తులు. ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు విగ్రహాలను ఏర్పాటు చేసి వారి భక్తి చూపించడంతో పాటు హుందాతనాన్ని చాటుకుంటారు. దుబ్బాకలో ఏర్పాటు చేసిన గణేష్‌ మండపం అందరి మన్ననలు పొందింది.

Exit mobile version