Home తెలంగాణ CM Revanth Reddy : ‘కబ్జా చేస్తే మీరే ఖాళీ చేసి వెళ్లిపోండి – లేకపోతే...

CM Revanth Reddy : ‘కబ్జా చేస్తే మీరే ఖాళీ చేసి వెళ్లిపోండి – లేకపోతే హైడ్రా నేలమట్టం చేస్తుంది’ – సీఎం రేవంత్ వార్నింగ్

0

చెరువులు, నాలాలు, కుంటల కబ్జాదారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. చెరువులను కబ్జా చేసిన వాళ్లను వదిలి పెట్టమని పునరుద్ఘాటించారు. కబ్జా చేసిన వాళ్లు వారికి వారిగానే  ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరారు. లేకపోతే హైడ్రా రంగంలోకి దిగి నేలమట్టం చేస్తుందని హెచ్చరించారు.

Exit mobile version