Thursday, October 24, 2024

Rajahmundry Leopard Movement : రాజానగరం-రాజమండ్రి ఫారెస్ట్ ఏరియాలో చిరుత కలకలం, సీసీటీవీ దృశ్యాలు వైరల్

రాజానగరం మండలంలోని లాలాచెరువు సమీపంలోని గోదావరి మహాపుష్కరవనం హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో చిరుత సంచరించి ఒక జంతువును నోట కరుచుకొని వెళ్లిందనే స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ ప్రదేశంలో అనుమానాస్పదంగా ఉన్న పాదముద్రలను కనిపించాయి. అవి ఏ జంతువుకు సంబంధించినవో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గోదావరి పుష్కరవనంలో జంతువుల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు అధికారులు. అక్కడే జంతువులను బంధించేందుకు ఒక బోను కూడా ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ సెక్షన్ డీఆర్ఐ పద్మావతి పేర్కొన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana