అంతర్జాతీయం Crime news: వడాపావ్ కోసం ఆగితే.. రూ. 5 లక్షల విలువైన నగలు పోయాయి.. ముంబై లో వృద్ధ దంపతుల విషాదం By JANAVAHINI TV - August 31, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Mumbai Crime news: హడప్సర్ లో ఓ వృద్ధ దంపతుల నుంచి గుర్తుతెలియని ఇద్దరు దొంగలు రూ.4.95 లక్షల విలువైన 190 గ్రాముల ఆభరణాలను అపహరించారు. బాధితులు బ్యాంక్ లో తనఖా పెట్టిన బంగారు ఆభరణాలను రుణం చెల్లించి, తిరిగి తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగింది.