Friday, October 25, 2024

Tirumala Laddu : తిరుమల శ్రీవారి భక్తులకు షాక్ – లడ్డూల జారీపై ఆంక్షలు, ఆధార్ ఉండాల్సిందే..!

తిరుమల శ్రీవారి లడ్డూలపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ జారీ విధానంలో మార్పులను తీసుకొచ్చింది, ఆధార్ కార్డు చూపిస్తేనే లడ్డూలు జారీ చేయాలని నిర్ణయించింది. ఇవాాళ్టి(ఆగస్టు 29) నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana