Home ఆంధ్రప్రదేశ్ Tirumala Laddu : తిరుమల శ్రీవారి భక్తులకు షాక్ – లడ్డూల జారీపై ఆంక్షలు, ఆధార్...

Tirumala Laddu : తిరుమల శ్రీవారి భక్తులకు షాక్ – లడ్డూల జారీపై ఆంక్షలు, ఆధార్ ఉండాల్సిందే..!

0

తిరుమల శ్రీవారి లడ్డూలపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ జారీ విధానంలో మార్పులను తీసుకొచ్చింది, ఆధార్ కార్డు చూపిస్తేనే లడ్డూలు జారీ చేయాలని నిర్ణయించింది. ఇవాాళ్టి(ఆగస్టు 29) నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది.

Exit mobile version