Saturday, October 26, 2024

Hydra: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ముప్పు.. భద్రత పెంచిన ప్రభుత్వం

Hydra: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలు చేపట్టిన నేపథ్యంలో.. ముప్పు ఉందని భావించి సెక్యూరిటీని పెంచింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana