తెలంగాణ Hydra: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ముప్పు.. భద్రత పెంచిన ప్రభుత్వం By JANAVAHINI TV - August 27, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Hydra: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల హైదరాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేతలు చేపట్టిన నేపథ్యంలో.. ముప్పు ఉందని భావించి సెక్యూరిటీని పెంచింది.