Home ఆంధ్రప్రదేశ్ YSRCP: ప్రస్తుతం మీ అవసరం పార్టీకి ఎంతో ఉంది: వైఎస్ జగన్

YSRCP: ప్రస్తుతం మీ అవసరం పార్టీకి ఎంతో ఉంది: వైఎస్ జగన్

0

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎం అయ్యాక.. ఎక్కడా ధర్మం, న్యాయం కనిపించడం లేదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని తన నివాసంలో గురువారం లాయర్లతో సమావేశమైన జగన్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసుల ఎదుటే క్రైమ్ జరుగుతోందన్నారు. బాధితులను కాపాడాల్సిన పోలీసులు.. తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version