Home ఆంధ్రప్రదేశ్ Vijayawada Politics : విజయవాడలో మారుతున్న లెక్కలు..! టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు

Vijayawada Politics : విజయవాడలో మారుతున్న లెక్కలు..! టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు

0

విజయవాడలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో మైలవరపు మాధురి లావణ్య, మైలవరపు రత్నకుమారి, హర్షద్ ఉన్నారు. వీరంతా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్పొరేటర్లగా ఉన్నారు.

Exit mobile version