Home తెలంగాణ 55 మంది ఎక్కాల్సిన బస్సులో 110 ఎక్కితే ఎలా.. నడి రోడ్డుపై బస్సును ఆపేసిన డ్రైవర్-110...

55 మంది ఎక్కాల్సిన బస్సులో 110 ఎక్కితే ఎలా.. నడి రోడ్డుపై బస్సును ఆపేసిన డ్రైవర్-110 people boarded the tgsrtc bus where 50 people were supposed to board ,తెలంగాణ న్యూస్

0

రన్నింగ్‌లో ఉండగానే..

ఇటీవల బస్సు రన్నింగ్‌లో ఉండగానే పార్టులు ఊడిపోయి రోడ్డుపై పడ్డాయి. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. TS 31 Z 0054 బస్సు రన్నింగ్‌లో ఉండగా బస్సు పార్టులు ఊడిపోయి రోడ్డుపైన పడ్డాయి. పెద్ద శబ్దం రావడంతో.. బస్సులో ఉన్న ప్రయాణికులు, రోడ్డుపై ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కింద పడిపోయిన పార్టులను బస్ డ్రైవర్, కండక్టర్ తీసుకొని మళ్లీ ప్రయాణం మొదలు పెట్టారు.

Exit mobile version