Employees Transfers: ఆంధ్రప్రదేశ్లో ఏడాదిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీల నుండి మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు పాఠశాలల హేతుబద్దీకరణ పేరుతో చేపట్టిన ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు సడలించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.