Saturday, February 8, 2025

Paarijatha Parvam OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలో తెలుసా?

హీరోయిన్‌గా మాళవిక

హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన పారిజాత పర్వం మూవీలో చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్‌తోపాటు మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , జబర్దస్త్ అప్పారావు, టార్జాన్ , గడ్డం నవీన్, తోటపల్లి, మధు, జబర్దస్త్ రోహిణి సైతం నటించారు. చైతన్య రావుకు జోడీగా మాళవిక సతీశన్ హీరోయిన్‌గా నటించింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana