Home ఎంటర్టైన్మెంట్ Paarijatha Parvam OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలో తెలుసా?

Paarijatha Parvam OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలో తెలుసా?

0

హీరోయిన్‌గా మాళవిక

హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన పారిజాత పర్వం మూవీలో చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్‌తోపాటు మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , జబర్దస్త్ అప్పారావు, టార్జాన్ , గడ్డం నవీన్, తోటపల్లి, మధు, జబర్దస్త్ రోహిణి సైతం నటించారు. చైతన్య రావుకు జోడీగా మాళవిక సతీశన్ హీరోయిన్‌గా నటించింది.

Exit mobile version