Home ఆంధ్రప్రదేశ్ AP EAP CET2024 Results: నేడు ఏపీ ఈఏపీ సెట్‌ ఫలితాలను విడుదల చేయనున్న జేఎన్‌టియూ,...

AP EAP CET2024 Results: నేడు ఏపీ ఈఏపీ సెట్‌ ఫలితాలను విడుదల చేయనున్న జేఎన్‌టియూ, ఉన్నత విద్యా మండలి

0

ఈ ఏడాది ఈఏపీ సెట్‌ను కాకినాడ జేఎన్‌టియూ ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం 3,62,851 మంది ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల కోసం దరఖాస్తు చేశారు. వారిలో 3,39,139 మంది మూడు స్ట్రీమ్‌లలో పరీక్షలకు హాజరయ్యారు. రోజుకు రెండు సెషన్లో ఈ పరీక్షల్ని నిర్వహించారు.

Exit mobile version