Home క్రికెట్ IND vs PAK T20 World Cup: పాకిస్థాన్‍ను కప్పకూల్చి గెలిచిన భారత్.. స్వల్ప స్కోరును...

IND vs PAK T20 World Cup: పాకిస్థాన్‍ను కప్పకూల్చి గెలిచిన భారత్.. స్వల్ప స్కోరును కాపాడిన బౌలర్లు.. అద్భుత విజయం

0

రాణించిన పంత్

అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగుకు ఆలౌటైంది. రిషబ్ పంత్ 31 బంతుల్లో 42 పరుగులు (ఆరు ఫోర్లు) రాణించాడు. తొలుత ఇబ్బందులు పడినా.. వచ్చిన లైఫ్‍లను ఉపయోగించుకొని దీటుగా ఆడాడు. అక్షర్ పటేల్ కూడా 18 బంతుల్లో 20 పరుగులతో పర్వాలేదనిపించాడు. పంత్, అక్షర్ కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ (4), రోహిత్ శర్మ (13), సూర్యకుమార్ యాదవ్ (7), శివమ్ దూబే (3) త్వరగా ఔటయ్యారు. హార్దిక్ పాండ్యా (7) ఎక్కువ సేపు నిలువకపోగా.. రవీంద్ర జడేజా (0) డకౌట్ అయ్యాడు. చివర్లో అర్షదీప్ సింగ్ (9), మహమ్మద్ సిరాజ్ (7 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.

Exit mobile version