Home అంతర్జాతీయం NEET UG 2024 row: ‘నీట్ యూజీలో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థుల ర్యాంక్స్ ను...

NEET UG 2024 row: ‘నీట్ యూజీలో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థుల ర్యాంక్స్ ను సమీక్షిస్తాం’: ఎన్టీఏ డీజీ

0

NEET UG 2024 row: నీట్ యూజీ 2024 ఫలితాల్లో కొందరికి అనూహ్యంగా ఎక్కువ మార్కులు రావడంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసనల నేపథ్యంలో, 1,500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను సమీక్షించడానికి విద్యాశాఖ నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ అధ్యయనం అనంతరం, గ్రేస్ మార్కులు పొందిన ఆ 1500 లకు పైగా ఉన్న విద్యార్థుల ఫలితాలను సవరించే అవకాశం ఉందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శనివారం తెలిపింది.

Exit mobile version