Home అంతర్జాతీయం Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

0

Air India: 180 మంది ప్రయాణికులతో పుణే నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా విమానం గురువారం (మే 16) పూణే విమానాశ్రయం రన్ వేపై టగ్ ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమానం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. సుమారు 180 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం నోస్, ల్యాండింగ్ గేర్ సమీపంలోని టైరు దెబ్బతిన్నాయి. టగ్ ట్రాక్టర్ ను విమానం ఢీకొన్నప్పటికీ విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని విమానాశ్రయ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

Exit mobile version