గేమ్ ఛేంజర్ మూవీ…
ప్రస్తుతం అగ్ర దర్శకుడు శంకర్తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తోన్నాడు రామ్చరణ్. పొలిటికల్ బ్యాక్డ్రాప్తో రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ పూర్తికాకముందే గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది. ఓటీటీ హక్కుల వంద కోట్లకుపైనే అమ్ముడుపోయినట్లు తెలిసింది. గేమ్ ఛేంజర్లో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. 200 కోట్ల బడ్జెట్తో దిల్రాజు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.