Home ఎంటర్టైన్మెంట్ NNS 21st March Episode: అరుంధతిని తాకిన రామ్మూర్తి.. అతడే తన తండ్రి అని తెలుసుకున్న...

NNS 21st March Episode: అరుంధతిని తాకిన రామ్మూర్తి.. అతడే తన తండ్రి అని తెలుసుకున్న ఆరు ఏం చేసిందంటే..

0

లోపలకి వచ్చిన ప్రిన్సిపాల్‌ అమర్‌తో పిల్లలకు సమ్మర్‌ క్యాంపు అరెంజ్‌ చేశామని పంపించమని అడుగుతుంది. పిల్లలు వద్దని బాధపడుతుంటారు. ఇంతలో మిస్సమ్మ వచ్చి పిల్లలు ఏ సమ్మర్‌ క్యాంపుకు రారని చెప్తుంది. దీంతో మనోహరి కోపంగా మిస్సమ్మను తిడుతుంది. అమర్‌ కూడా పిల్లలను పంపడం ఇష్టం లేదని చెప్పడంతో మనోహరి షాక్‌ అవుతుంది. అమర్​ పిల్లలను సమ్మర్​ క్యాంప్​కి పంపించడానికి ఒప్పుకుంటాడా? రామ్మూర్తే తన కన్నతండ్రి అని తెలుసుకున్న అరుంధతి ఏం చేయబోతుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు మార్చి 21న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Exit mobile version