రాశి ఫలాలు Mantras for students: విద్యార్థులు నిత్యం ఈ మంత్రాలు పఠిస్తే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది By JANAVAHINI TV - February 10, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Mantras for students: గుర్తు ఉండటం లేదని, చదువులో వెనకబడిపోతున్నారని చాలా మంది విద్యార్థులు బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ప్రతిరోజూ ఈ మంత్రాలు పఠించడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.