Friday, October 18, 2024

వివాహేతర సంబంధం..! డబ్బుల కోసం గొడవలు, మహిళ దారుణ హత్య-crime news a woman was beaten to death with a stone after an argument over money in sangareddy district ,తెలంగాణ న్యూస్

తరుచూ గొడవలు…..

కాగా సునీత రోజు లాగానే జనవరి 31 రోజు ఇంటినుండి కూలీ పని కోసం వెళ్లి మరల తిరిగి ఇంటికి రాలేదు. ఆమె తల్లి, పిల్లలు తెలిసినవారి వద్ద, బంధువుల వద్ద, వెతికిన సునీత ఆచూకీ లభించలేదు. దీంతో ఈ నెల 5 న వారు హత్నూర పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరించి నిందితుడు దత్తయ్యగా గుర్తించారు. దత్తయ్య ని అదుపులోకి తీసుకొని విచారించగా అతడు ఆమె తరచూ వేలల్లో డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. ఈ క్రమంలో డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసిగిపోయిన దత్తయ్య ఆమెను ఎలాగైనా అంతమొందించాలని ప్లాన్ వేశాడు. దానిలో భాగంగా జనవరి 31 రోజు సునీతను మాదారం గుట్టలోకి తీసుకువెళ్లాడు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana