Home క్రికెట్ Team India: ఇంగ్లండ్‍తో తొలి రెండు టెస్టులకు టీమిండియా ఎంపిక.. ధృవ్ జురెల్‍కు తొలిసారి చోటు.....

Team India: ఇంగ్లండ్‍తో తొలి రెండు టెస్టులకు టీమిండియా ఎంపిక.. ధృవ్ జురెల్‍కు తొలిసారి చోటు.. ఇషాన్, షమీ మిస్

0

Team India: ఇంగ్లండ్‍తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ఎంపికైంది. యంగ్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. 16 మంది ఆటగాళ్లతో జట్టును బీసీసీఐ ప్రకటించింది.

Exit mobile version