పుట్టిన ఊరు, సొంత గ్రామం అని కాకుండా, ఎక్కడ నివసిస్తే.. అక్కడ మాత్రమే ఓటు ఉండాలని వివరణ ఇచ్చారు. ఎవరికైనా రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, కేసు నమోదవుతుందని హెచ్చరించారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు.. ఏపీలో కూడా ఓటు కోసం దరఖాస్తు చేయడం సరికాదన్నారు.