Home ఆంధ్రప్రదేశ్ ఒకరికి ఒక ప్రాంతంలో మాత్రమే ఓటు హక్కు..తేల్చి చెప్పిన ఎన్నికల కమిషన్-the election commission clarified...

ఒకరికి ఒక ప్రాంతంలో మాత్రమే ఓటు హక్కు..తేల్చి చెప్పిన ఎన్నికల కమిషన్-the election commission clarified that one should have the right to vote in one region only ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

పుట్టిన ఊరు, సొంత గ్రామం అని కాకుండా, ఎక్కడ నివసిస్తే.. అక్కడ మాత్రమే ఓటు ఉండాలని వివరణ ఇచ్చారు. ఎవరికైనా రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, కేసు నమోదవుతుందని హెచ్చరించారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు.. ఏపీలో కూడా ఓటు కోసం దరఖాస్తు చేయడం సరికాదన్నారు.

Exit mobile version