Wednesday, October 16, 2024

JANAVAHINI TV

కౌశిక్ రెడ్డి ఖబడ్దార్

నిరాధారమైన ఆరోపణలతో పొన్నం ని విమర్శిస్తే ఉరికించి కొడతం వెంటనే మంత్రి పొన్నంకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అసత్య ఆరోపణలు మానుకో లీగల్ సెల్...

కేంద్ర మంత్రి బండి సంజయ్ కి శుభాకాంక్షలు – చిగురుమామిడి బీజేపీ మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్

మోడీ జీ విశ్వ గురువు భారతదేశ ప్రధానమంత్రి గా ముడవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.  వారి కేబినెట్ లో మన కరీంనగర్ ముద్దుబిడ్డ, హిందు...

పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఏకైక సంస్థ నారాయణ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూట్

పటాన్చెరు(జనవాహిణి న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్) :- విద్య రంగంలో దూసుకెళ్తున్న ఏకైక సంస్థ పటాన్చెరు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పదవ తరగతి ఫలితాల్లో తమ సత్తా...

పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు….

పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు.... 100% ఉతిన్నత సాధించిన విద్యార్థులు ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు...

ఎమ్మెల్యేపై అలిగిన కాంగ్రెస్ కార్యకర్తలు  -పార్టీ ప్రచారానికి దూరంగా కార్యకర్తలు 

ఎమ్మెల్యేపై అలిగిన కాంగ్రెస్ కార్యకర్తలు -పార్టీ ప్రచారానికి దూరంగా కార్యకర్తలు తాండూర్ ఏప్రిల్ 20 :- వచ్చేనెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమం శనివారం...

కేసీఆర్, కేటీఆర్ కుటుంబాన్ని తీహార్ జైలులో పెట్టాలి

కేసీఆర్, కేటీఆర్ కుటుంబాన్ని తీహార్ జైలులో పెట్టాలి అక్రమంగా ఆర్జించిన సొమ్ముని వసూలు చేసి కేంద్ర /రాష్ట్ర లా ఖజానాకు జమచేయాలి హైకోర్టు న్యాయవాది,...
spot_imgspot_img

మెదక్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపిస్తాం – రామ-లక్ష్మణులుగా ఉంటాం డబల్ షూటర్ గా పని చేస్తాం కాటా నీలం ఏకమైన వేళ

పటాన్చెరు జనవాహిని న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ :- అందరం కలిసి సమిష్టిగా ముందుకెళితే, ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మెదక్...

ఎన్ఎస్ఎస్ క్యాంపును విజయవంతంగా పూర్తి చేసిన సెయింట్ పాయిస్ డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు

నాచారం ఏప్రిల్ 5 జనవాహిణి :- బీబీనగర్ మండలంలో ఉచిత మెడికల్ క్యాంపు ను ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మేడ్చల్ జిల్లా బీబీనగర్ లో పూర్ణచంద్ర...

ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి – వెంపటి సైదులు బహుజన స్టూడెంట్స్ సంఘము రాష్ట్ర అధ్యక్షులు

ఓయూ ఏప్రిల్ 4 ( జనవాణి) :- వెంపటి సైదులు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్ష ఫలితాలు రావడానికి ముందే మా కళాశాలలో అడ్మిషన్ తీసుకుంటే...

మృతుని కుటుంబానికి భరోసా కల్పించిన గురుకుల అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రుల కమిటి నాయకులు

మృతుని కుటుంబానికి భరోసా కల్పించిన గురుకుల అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రుల కమిటి నాయకులు జి పి ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు  దార మధు తెలుపగా   పెద్దపల్లి జిల్లా మంథని...

దేశంలో రాష్ట్రంలో దేవాలయాల సొమ్ములను అర్హత లేని వాళ్ళు దోచుకుంటున్నారు: పిట్ట శ్రీనివాస్ రెడ్డి

నాచారం ఏప్రిల్ 3 :- భారత దేశంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే తపనతో మంచి సంకల్పంతో అనువంశిక పాలన , కుటుంబ పాలన వద్దు...

ఆత్మ హత్యకు పాల్పడిన జర్నలిస్ట్ రఘు

జూబ్లీహిల్స్ :- కుటుంబ కలహాల కారణంగా ఉరి వేసుకుని ఒక ఈ టీవీ జర్నలిస్టు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది,...